శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Thursday 24 December 2015

పారిస్ లో పర్యావరణ సదస్సు(COP-21)--1

                       పారిశ్రామిక విప్లవం సాధించిన అత్యద్భుత ప్రగతి మానవులందరూ నివసించాల్సిన   ఈ భూమి అస్తిత్వానికే ప్రమాదంగా పరిణమించింది .20 వ శతాబ్దం లో మానవ జీవనం,జాతి ప్రగతి అనే రెండు విషయాలు పరస్పర విరుద్దాలుగా మారాయి .
             1972 లో UNO పరిసరాల పరిరక్షణ,పారిశ్రామిక ప్రగతి మధ్య ఎటువంటి వైరుధ్యమూ లేకుండా సమతుల్య త సాధించాలని పిలుపు నిచ్చింది.అభివృద్ధి పేరిట మానవాళి సృష్టిస్తున్న కాలుష్యం,అడవులు నరికివేస్తూ ప్రకృతితో చెలగాటం భూగోళం వేడెక్కి పోయేలా చేస్తున్నాయి.UNO 190 దేశాల భాగస్వామ్యం తో  November 30-Dec11 వరకు PARIS లో COP-21 జరిగింది.
                  పెట్రోలు డీజల్ వంటి శిలాజ ఇంధనాల వినియోగం వల్ల కర్బన ఉద్గారాలు పెరిగి భూతాపం పెరుగుతుంది పారిశ్రామిక విప్లవం  ముందరి కంటే 2 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి .1992 రియోడి జేనరీ క్యోటో,బాలి కోపెంహాగాన్ సదస్సుల్లో కొంత పురోగతి కనిపించింది .
   (ఈనాడు లో వచ్చిన వ్యాసాల సంక్షిప్త సారాంశం .వారికి ధన్యవాదాలు .వరుసగా ఈ అంశం పై వ్యాసాలూ వస్తాయి )

No comments:

Post a Comment