శాస్త్రీయ దృక్పథాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మానవ పరిస్థితులను,సమాజానికి మతానికీ  మధ్య  ఉన్న  సంబంధాల  గురించి  తెలుసుకోవాల్సి  ఉంటుంది.science రుజువులను కోరుతుంది.ప్రతిదాన్ని తార్కికంగా విశ్లేషిం చేందుకు ప్రయత్నిస్తుంది.అన్నిటిని  ఇతర జీవులతో వేరు చేసేవి 3 అంశాలు 1) నేర్చుకోగల సామర్ద్యం 2),విశ్లేషించ గలగడం 3)కొత్త అంశాలను కనుగొనగలగడం.చింపాంజీ మెదడు రెండు మూడేళ్ళలో ఎదిగితే మానవ మెదడు ఎది గేందుకు పదేళ్ళు పడుతుంది.బహుశా ఇందు వల్లనే మానవుడికి  ఇంత సమర్ధత  అబ్బిందేమో ? మతానికి సైన్సు కు ఉన్నసంబంధం యుగాలనాటిది.గెలీలియో ఆవిష్కరణను అప్పటి మత పెద్దలు ఎలా వ్యతిరేకించింది మనకు తెలిసిందే.అయితే  గతిశీల సైన్సు ఎప్పుడు మారుతూనే ఉంటుంది. 
.
        
.
 
 
No comments:
Post a Comment